Header Banner

ఒక‌వేళ వ‌ర్షం వ‌ల్ల మ్యాచ్ ర‌ద్దైతే.. లీగ్ స్టేజీలో టేబుల్ టాప‌ర్‌గా ఉన్న పీబీకేఎస్ ఫైనల్‌కు!

  Thu May 29, 2025 13:53        Politics

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జ‌ర‌గనున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫయర్-1కి రంగం సిద్ధమైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌-2 స్థానాల్లో నిలిచిన పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు(ఆర్‌సీబీ) తలపడనున్నాయి. రెండు జట్లు 14 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లతో లీగ్ ద‌శ‌ను ముగించాయి. అయితే, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇవాళ జ‌రిగే క్వాలిఫ‌య‌ర్‌-1లో పోటీ ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైన‌ల్‌కి వెళుతుంది.

 

ఇది కూడా చదవండి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

అయితే, ఒక‌వేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే? పైగా క్వాలిఫయర్-1కి రిజర్వ్ డే కూడా లేదు. కాబట్టి ముల్లాన్‌పూర్‌లో వర్షం వ‌ల్ల మ్యాచ్ ఆగిపోతే ఏమి జరుగుతుంది? ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం లీగ్ స్టేజీలో టేబుల్ టాప‌ర్‌గా ఉన్న పీబీకేఎస్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక‌, ఆర్‌సీబీ... ముంబ‌యి ఇండియ‌న్స్  (ఎంఐ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య జరిగే ఎలిమినేటర్ విజేతతో తలపడుతుంది. ఇందులో గెలిచిన జ‌ట్టు ఫైన‌ల్లో పంజాబ్‌తో ఆడుతుంది. ఇక‌, 2014 తర్వాత తొలిసారిగా ప్లే-ఆఫ్‌లకు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఎలాగైనా ఈసారి క‌ప్పు గెలవాల‌నే క‌సితో ఉంది. అటు ఆర్‌సీబీ కూడా తమ‌కు అంద‌ని ద్రాక్ష‌గా మిగిలిన ఐపీఎల్ టైటిల్‌ను ఈ ఏడాది గెలిచి తీరుతామ‌ని చెబుతోంది. 

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia